ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారని, ఇప్పుడు మెగా డీఎస్సీ పై సంతకం చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చ%E
Post Views: 113