UPDATES  

NEWS

 ఏపీలో 38 కి పెరుగనున్న ఎంపీల సంఖ్య..11 నుంచి 16 కు పెరుగనున్న రాజ్యసభ స్థానాలు..

2026 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38 కి పెరుగుతున్నాయి

– అలాగే రాజ్యసభ స్థానాలు 11నుండి 16 కు పెరుగనున్నాయి.

– ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంపీలు 54 మందికి పెరుగుతారు.

– ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి.

 

– 5000 మంది రాజకీయ నాయకులు (ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న కేసుల పై ముందుగా విచారించి శిక్ష అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.

– రెండు సంవత్సరాల పైబడి శిక్ష పడిన వాళ్ళు రాజకీయంగా పోటీ చేయడానికి పనికిరారు.

 

– 2027 or 2028 జెమిలీ ఎలక్షన్ లు పెట్టే యోచనలలో కేంద్రప్రభుత్వం

 

– భారత్ లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి చేయబడుతున్న కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లుకు శ్రీకారం

 

*కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రత్మకంగా మారబోతున్నాయి.*

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |