UPDATES  

NEWS

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. ! అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి

అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం

అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ

2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిన కేంద్రం

సీఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిన కేంద్రం

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |